Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి.  మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్
May 29, 2026 02:57 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 4వ వార్డు ఆఫీసర్స్ కాలనీకి చెందిన పూర్వ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి వడ్లకొండ సైదులు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ , నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైదులు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News