Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:57 AM

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి.  మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్
29-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 4వ వార్డు ఆఫీసర్స్ కాలనీకి చెందిన పూర్వ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి వడ్లకొండ సైదులు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ , నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైదులు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

Sthanikam

గుండెపోటుతో పూర్వ పంచాయతీరాజ్ కార్యదర్శి మృతి. మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్

Article Image

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 4వ వార్డు ఆఫీసర్స్ కాలనీకి చెందిన పూర్వ ప్రభుత్వ ఉద్యోగి, పంచాయతీరాజ్ శాఖ మాజీ కార్యదర్శి వడ్లకొండ సైదులు గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ , నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైదులు గౌడ్ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన మృతి నకిరేకల్ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News