PRINT TIME: May 26, 2026 05:25 PM
గుండ్రంపల్లి వద్ద ప్రమాదం కారును ఢీకొట్టిన లారీ
గుండ్రంపల్లి వద్ద ప్రమాదం కారును ఢీకొట్టిన లారీ
January 25, 2026 12:20 PM
160 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంతో కారు నడిరోడ్డుపై అడ్డంగా నిలిచింది.
దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి