Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:36 AM

గుండ్రంపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైకు. ఇద్దరికీ తీవ్ర గాయాలు. రహదారిపై ఆపద్బాంధవుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

గుండ్రంపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైకు. ఇద్దరికీ తీవ్ర గాయాలు. రహదారిపై ఆపద్బాంధవుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

గుండ్రంపల్లి  వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైకు. ఇద్దరికీ తీవ్ర గాయాలు. రహదారిపై ఆపద్బాంధవుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
February 17, 2026 05:49 PM 486 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వస్తున్న బైకును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే టోల్ ప్లాజా అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో, హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ ఈ ప్రాంతంలో చేరింది. వారి కాన్వాయ్ దిగిన మంత్రి, బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. "ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి 10,000 కోట్ల నిధులతో హైదరాబాద్ - విజయవాడ హైవే 65 ని 8 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నాం," అని మంత్రి వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ, స్థానిక పోలీసులు ట్రాఫిక్ జామ్‌ను తొలగించి రాకపోకలను తిరిగి ప్రారంభించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News