PRINT TIME: May 16, 2026 06:30 PM
గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీ – రోడ్డు పక్కకు దూసుకెళ్లిన డీసీఎం
గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీ – రోడ్డు పక్కకు దూసుకెళ్లిన డీసీఎం
May 16, 2026 05:33 PM
60 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొబ్బరిబోండాల లోడ్తో ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో డీసీఎం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి