Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్

గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్

గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్
January 13, 2026 08:44 AM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

నారాయణపురం స్థానికం ప్రతినిధి: నారాయణపురం మండల కేంద్రంలో సుమారుగా 1500 మంది కుటుంబాలకు పైగా గ్రామ జ్యోతి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలింగస్వామి ప్రత్యేకమైన ధన్యవాదాలుతెలియజేశారు గ్రామంలో ఇంకా ఎవరైనా గృహజ్యోతి పథకానికి అర్హులై మిగిలిపోయిన వారు ఉన్నట్లయితే వారిని గుర్తించి అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఎంతో వెలుగు నింపిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడి, ఏఈ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్రంగుల నరసింహ, మాజీ సర్పంచ్ బానోత్ కిషన్, బల్గురు శివ, పున్నం యాదగిరి ఉప్పల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News