గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్
గృహ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపూర్ సర్పంచ్
Kathula narsimha
ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నారాయణపురం స్థానికం ప్రతినిధి: నారాయణపురం మండల కేంద్రంలో సుమారుగా 1500 మంది కుటుంబాలకు పైగా గ్రామ జ్యోతి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మిలింగస్వామి ప్రత్యేకమైన ధన్యవాదాలుతెలియజేశారు గ్రామంలో ఇంకా ఎవరైనా గృహజ్యోతి పథకానికి అర్హులై మిగిలిపోయిన వారు ఉన్నట్లయితే వారిని గుర్తించి అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఎంతో వెలుగు నింపిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడి, ఏఈ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్రంగుల నరసింహ, మాజీ సర్పంచ్ బానోత్ కిషన్, బల్గురు శివ, పున్నం యాదగిరి ఉప్పల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి