Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:27 AM

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.
31-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోత్కూరు:గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు యమగాని బుగ్గయ్య పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన 2026 క్యాలెండర్ ను ఆయన స్థానిక గౌడ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుగ్గయ్య మాట్లాడుతూ గీతా కార్మికులు,విద్య,వైద్యతో రాజకీయంగా వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన గీత కార్మికులలో ఉన్న విద్యార్థి,యువత,మేధావులు రాజకీయాలలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్,స్థానిక గీత కార్మికులుబత్తిని శ్రీనివాస్,అంబటి సోమయ్య,లోడే యాదయ్య,సూదగాని ముత్యాలు,బుర్ర నర్సయ్య , గనగాని చంద్రయ్య, బుంగ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గౌడ హక్కుల సాధన కృషి చేయాలి.

Article Image

మోత్కూరు:గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు యమగాని బుగ్గయ్య పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన 2026 క్యాలెండర్ ను ఆయన స్థానిక గౌడ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుగ్గయ్య మాట్లాడుతూ గీతా కార్మికులు,విద్య,వైద్యతో రాజకీయంగా వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన గీత కార్మికులలో ఉన్న విద్యార్థి,యువత,మేధావులు రాజకీయాలలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్,స్థానిక గీత కార్మికులుబత్తిని శ్రీనివాస్,అంబటి సోమయ్య,లోడే యాదయ్య,సూదగాని ముత్యాలు,బుర్ర నర్సయ్య , గనగాని చంద్రయ్య, బుంగ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News