Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:05 AM

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
26-01-2026 432 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి స్థానికం బండికిరణ్


తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నేటి యువత వారి ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఆశా కార్యకర్తలు ,అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

తుంగతుర్తి ప్రతినిధి స్థానికం బండికిరణ్


తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నేటి యువత వారి ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు స్వతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఆశా కార్యకర్తలు ,అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News