Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:14 AM

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు
12-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, EWS, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవిత ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

బాయ్స్ హైస్కూల్ పక్కన రూ.5 లక్షలు, అలాగే రామచంద్రారెడ్డి కాలనీలో చింతా రామచంద్రారెడ్డి గారి ఇంటి వద్ద మరో రూ.5 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీ గ్రాంట్ నిధులతో భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణచౌదరి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లలుచెరువు చంద్ర, 5-మెన్ కమిటీ సభ్యుడు గంగాధర్, గోరంట్ల టౌన్ కమిటీ సభ్యులు నాగేనాయక్, కూరమాల జయరాం, గిరిధర్ గౌడ్, బీరెవేణు, అజముతుల్లా, నిమ్మల శ్రీధర్, SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు D. ఉమాశంకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు D. శ్రీనివాసులు, అమరనాథ్, రవీంద్రనాయక్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తదితరులు పాల్గొన్నారు.


గ్రామాభివృద్ధి దిశగా ఈ పనులు వేగంగా పూర్తిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.


Sthanikam

గోరంట్లలో అభివృద్ధి పనులకు భూమిపూజ – గ్రామాభివృద్ధికి కొత్త అడుగు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, EWS, చేనేత & జౌళి శాఖల మంత్రివర్యులు సవిత ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.

బాయ్స్ హైస్కూల్ పక్కన రూ.5 లక్షలు, అలాగే రామచంద్రారెడ్డి కాలనీలో చింతా రామచంద్రారెడ్డి గారి ఇంటి వద్ద మరో రూ.5 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీ గ్రాంట్ నిధులతో భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణచౌదరి ఆధ్వర్యంలో జరిగింది. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్, టీడీపీ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, పాలసముద్రం సింగిల్ విండో అధ్యక్షులు బెల్లలుచెరువు చంద్ర, 5-మెన్ కమిటీ సభ్యుడు గంగాధర్, గోరంట్ల టౌన్ కమిటీ సభ్యులు నాగేనాయక్, కూరమాల జయరాం, గిరిధర్ గౌడ్, బీరెవేణు, అజముతుల్లా, నిమ్మల శ్రీధర్, SC/ST మానిటరింగ్ కమిటీ సభ్యులు D. ఉమాశంకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు D. శ్రీనివాసులు, అమరనాథ్, రవీంద్రనాయక్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తదితరులు పాల్గొన్నారు.


గ్రామాభివృద్ధి దిశగా ఈ పనులు వేగంగా పూర్తిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News