Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:30 AM

గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం

గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం

 గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం
23-02-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు : మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ముసునూరు మండలం గోపవరం గ్రామంలో రూ.47 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు గద్దె రఘుబాబు, గోపవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలపాటి గణేష్‌లు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గద్దె రఘుబాబు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లో గ్రామాలు మంత్రి పార్థసారథి సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. గోపవరం గ్రామానికి ఇప్పటివరకు సీసీ రోడ్లు, కమిటీ హాల్స్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మంత్రి కొలుసు పార్థసారథిదేనని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల దిశగా చర్యలు కొనసాగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గోపవరంలో రూ.47 లక్షల సీసీ రోడ్ల పనుల ప్రారంభం

Article Image

ముసునూరు : మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు ముసునూరు మండలం గోపవరం గ్రామంలో రూ.47 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల పార్టీ అధ్యక్షులు గద్దె రఘుబాబు, గోపవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలపాటి గణేష్‌లు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గద్దె రఘుబాబు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లో గ్రామాలు మంత్రి పార్థసారథి సారథ్యంలో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో వేగంగా ముందుకు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. గోపవరం గ్రామానికి ఇప్పటివరకు సీసీ రోడ్లు, కమిటీ హాల్స్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత మంత్రి కొలుసు పార్థసారథిదేనని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల దిశగా చర్యలు కొనసాగుతున్నాయని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News