Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:41 AM

ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి

ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి
February 22, 2026 08:38 PM 246 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగోజిగూడెంలో ఉత్సాహభరిత వాతావరణం – పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ 3వ వార్డు (లింగోజిగూడెం) కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డీ ఆదివారం వార్డు కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, మహిళలు, నాయకులు భారీగా హాజరై కౌన్సిలర్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం కౌన్సిలర్ పల్లె లావణ్య మాట్లాడుతూ, వార్డులో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ సహకారంతో త్వరితగతిన నెరవేర్చుతానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై విశ్వాసం ఉంచిన వార్డు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, ఇన్చార్జి వెల్గ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బి.యన్. రెడ్డి, గుండు మల్లయ్య, కౌన్సిలర్లు హన్ను బాయ్, చింతల ఉమామహేశ్వరి సాయిలు, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News