PRINT TIME: May 26, 2026 07:42 PM
ఘనంగా కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశం
ఘనంగా కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశం
February 19, 2026 07:23 PM
106 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
నాయకుల ఆశీస్సులతో శుభకార్యానికి కాంతి
సూర్యాపేట పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో కారంశెట్టి రఘు నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దామిడి ప్రదీప్ రెడ్డి హాజరై ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా వారు గృహనిర్మాణం పూర్తి చేసుకున్న కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఇల్లు ఆనందానికి నిలయంగా ఉండాలని ఆశీర్వదించారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి