Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 06:30 PM

గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

గుండ్రాంపల్లిలో గౌడ కుల నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
December 28, 2025 02:09 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుండ్రాంపల్లిలో నూతనంగా ఎన్నికైన గౌడ ప్రజాప్రతినిధులకు సత్కారం

చిట్యాల స్థానికం ప్రతినిధి

గుండ్రాంపల్లి కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గౌడ కులానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు బొడిగె అంజయ్య గౌడ్ అధ్యక్షత వహించారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులానికి చెందిన అభ్యర్థులు ప్రజల విశ్వాసంతో గెలుపొందడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం కోసం నూతన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీ ప్రసన్న నర్సింహ మాట్లాడుతూ. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాము అన్నారు. సన్మాన కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు, కుల పెద్దలు, గ్రామ ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News