Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:31 PM

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా
December 16, 2025 06:59 PM 258 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన చినేని వెంకన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మృతుని నివాసానికి చేరుకుని వెంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం దహన సంస్కారాల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, కష్టకాలంలో అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News