Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా
December 16, 2025 06:59 PM 266 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన చినేని వెంకన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మృతుని నివాసానికి చేరుకుని వెంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం దహన సంస్కారాల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, కష్టకాలంలో అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News