Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:12 AM

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా
16-12-2025 277 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన చినేని వెంకన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మృతుని నివాసానికి చేరుకుని వెంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం దహన సంస్కారాల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, కష్టకాలంలో అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

Article Image

గుండెపోటుతో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి కాంగ్రెస్ నేతల భరోసా

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డు నిరుపేద కుటుంబానికి చెందిన చినేని వెంకన్న గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మృతుని నివాసానికి చేరుకుని వెంకన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం దహన సంస్కారాల నిమిత్తం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, కష్టకాలంలో అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News