PRINT TIME: July 11, 2026 06:05 AM
గుండాల నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
గుండాల నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
January 05, 2026 05:25 PM
149 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ
గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ తల్లి అండాలు మృతి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి, గుత్త నర్సిరెడ్డి, నంద్యాల బిక్షం రెడ్డి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గుండాల సతీష్, గుండాల రమేష్, గుండాల యాదయ్య, ఇట్టే ఇంద్రారెడ్డి, మేడి సంతోష్, బియన్ గౌడ్ తదితరులు పాల్గొని మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖ సమయంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి