Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:39 PM

గతం కంటే ఘనంగా.. ఈసారి పక్కాగా..

గతం కంటే ఘనంగా.. ఈసారి పక్కాగా..

గతం కంటే ఘనంగా.. ఈసారి పక్కాగా..
06-12-2025 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వెలిమినేడు - పొలిటికల్ బ్యూరో: నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, వేలిమినేడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున అంతటి నర్సింహ గారు నిలిచారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సింహ గారు, ఈసారి రెట్టింపు ఉత్సాహంతో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పూర్తి మద్దతుతో బరిలోకి దిగడం విశేషం.


గతంలో ఒంటరి పోరాటం చేసినా, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న అంతటి నర్సింహ గారు, ఈసారి మాత్రం ఊరి జనల ప్రేమాభిమానాలతో దూసుకుపోతున్నారు. "మా కోసం ఎప్పుడూ ముందుండే నర్సింహ అన్నకే మా ఓటు" అంటూ గ్రామస్తులు, యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన గెలుపుపై గ్రామ ప్రజల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.


గుర్తు: ఉంగరం (Ring) ???? ఈ ఎన్నికల్లో అంతటి నర్సింహ గారికి 'ఉంగరం' గుర్తు కేటాయించారు. వెలిమినేడు అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి, అంతటి నర్సింహ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు.


మొత్తానికి, వెలిమినేడు సర్పంచ్ పీఠం ఈసారి అంతటి నర్సింహ గారికే దక్కేలా సీన్ కనిపిస్తోంది!

Sthanikam

గతం కంటే ఘనంగా.. ఈసారి పక్కాగా..

Article Image

వెలిమినేడు - పొలిటికల్ బ్యూరో: నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, వేలిమినేడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున అంతటి నర్సింహ గారు నిలిచారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సింహ గారు, ఈసారి రెట్టింపు ఉత్సాహంతో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పూర్తి మద్దతుతో బరిలోకి దిగడం విశేషం.


గతంలో ఒంటరి పోరాటం చేసినా, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న అంతటి నర్సింహ గారు, ఈసారి మాత్రం ఊరి జనల ప్రేమాభిమానాలతో దూసుకుపోతున్నారు. "మా కోసం ఎప్పుడూ ముందుండే నర్సింహ అన్నకే మా ఓటు" అంటూ గ్రామస్తులు, యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన గెలుపుపై గ్రామ ప్రజల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.


గుర్తు: ఉంగరం (Ring) ???? ఈ ఎన్నికల్లో అంతటి నర్సింహ గారికి 'ఉంగరం' గుర్తు కేటాయించారు. వెలిమినేడు అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి, అంతటి నర్సింహ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు.


మొత్తానికి, వెలిమినేడు సర్పంచ్ పీఠం ఈసారి అంతటి నర్సింహ గారికే దక్కేలా సీన్ కనిపిస్తోంది!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

Avatar
Mallesh
All the best Babai

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News