Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:16 AM

గ్రోమోర్, పిఎసిఎస్ సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.

గ్రోమోర్, పిఎసిఎస్ సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.

గ్రోమోర్, పిఎసిఎస్  సెంటర్లను సందర్శన వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు.
December 31, 2025 08:00 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


యూరియా యాప్ తో రైతుల కష్టాలు చెక్.స్థానికం ప్రతినిధి కొమిడాలమహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ ను, పిఎసిఎస్ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతులకు యూరియా కష్టాలు చెక్ తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవని, రైతులు యూరియా కోసం బారులు తీరిన క్యూలైన్లలో నిలబడకుండా, యూరియా కోసం పడిగాపులు కాయకుండా ఇంట్లో నుండే సులువుగా ఎరువుల కేంద్రంలో ఎంత యూరియా ఉందో తెలుసుకొని తమకు ఎంత యూరియా అవసరమో అంత యూరియాను బుక్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యూరియా యాప్ ను తీసుకు వచ్చిందని అన్నారు. దీనివల్ల రైతులకూ యూరియా కష్టాలు ఇక ఉండబోవని అన్నారు. అంతేకాకుండా యూరియా ఏ ఏ సెంటర్లలో ఎంత మొత్తం నిల్వ ఉందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని తమకు నచ్చిన డీలర్ వద్ద నుండి యూరియాను నేరుగా పొందవచ్చునని సూచించారు. ప్రతి ఒక్క రైతు ఈ యాప్ ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారానే యూరియాను సులువుగా పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, నకరికల్ వ్యవసాయ సహాయ సంచాలకులు జానీ మియా, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు, ఏఈఓ వాసుదేవ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News