Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం
January 22, 2026 10:55 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి తన సొంత నిధులతో మూడు ఐమాక్స్ దీపాలను గ్రామ గల్లీలలో ఏర్పాటు చేశారు.ఈ దీపాలను సంగాపూర్ సర్పంచ్ మమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ దూదేకుల మేహరాజ్ సలావుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కార్యక్రమంలో వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నగేష్, హైమద్, సాబీర్ మున్నూరి, అంజన్న గొల్ల, సుభాష్ గొల్ల, విట్టల్ గొల్ల, శివన్న, కరీం సాబ్, అజీమ్ మౌలానా పాల్గొన్నారు.దీని ద్వారా గ్రామంలో వెలుగు మరియు భద్రత పెరగడంతో పాటు స్థానికుల ఆనందం మరియు సంతోషం కూడా సాధించబడింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News