Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:49 PM

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం
January 22, 2026 10:55 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి తన సొంత నిధులతో మూడు ఐమాక్స్ దీపాలను గ్రామ గల్లీలలో ఏర్పాటు చేశారు.ఈ దీపాలను సంగాపూర్ సర్పంచ్ మమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ దూదేకుల మేహరాజ్ సలావుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కార్యక్రమంలో వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నగేష్, హైమద్, సాబీర్ మున్నూరి, అంజన్న గొల్ల, సుభాష్ గొల్ల, విట్టల్ గొల్ల, శివన్న, కరీం సాబ్, అజీమ్ మౌలానా పాల్గొన్నారు.దీని ద్వారా గ్రామంలో వెలుగు మరియు భద్రత పెరగడంతో పాటు స్థానికుల ఆనందం మరియు సంతోషం కూడా సాధించబడింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News