Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:37 AM

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం
22-01-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి తన సొంత నిధులతో మూడు ఐమాక్స్ దీపాలను గ్రామ గల్లీలలో ఏర్పాటు చేశారు.ఈ దీపాలను సంగాపూర్ సర్పంచ్ మమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ దూదేకుల మేహరాజ్ సలావుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కార్యక్రమంలో వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నగేష్, హైమద్, సాబీర్ మున్నూరి, అంజన్న గొల్ల, సుభాష్ గొల్ల, విట్టల్ గొల్ల, శివన్న, కరీం సాబ్, అజీమ్ మౌలానా పాల్గొన్నారు.దీని ద్వారా గ్రామంలో వెలుగు మరియు భద్రత పెరగడంతో పాటు స్థానికుల ఆనందం మరియు సంతోషం కూడా సాధించబడింది.

Sthanikam

గ్రామంలో వెలుగుతో ఉత్సాహం:ఇంద్రసేన రెడ్డి ఏర్పాటు చేసిన దీపాలు ప్రకాశం

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్ మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రసేన రెడ్డి తన సొంత నిధులతో మూడు ఐమాక్స్ దీపాలను గ్రామ గల్లీలలో ఏర్పాటు చేశారు.ఈ దీపాలను సంగాపూర్ సర్పంచ్ మమత వెంకటరెడ్డి,ఉప సర్పంచ్ దూదేకుల మేహరాజ్ సలావుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించారు.కార్యక్రమంలో వీరారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నగేష్, హైమద్, సాబీర్ మున్నూరి, అంజన్న గొల్ల, సుభాష్ గొల్ల, విట్టల్ గొల్ల, శివన్న, కరీం సాబ్, అజీమ్ మౌలానా పాల్గొన్నారు.దీని ద్వారా గ్రామంలో వెలుగు మరియు భద్రత పెరగడంతో పాటు స్థానికుల ఆనందం మరియు సంతోషం కూడా సాధించబడింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News