Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:11 PM

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
May 18, 2026 07:14 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News