Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:09 AM

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
May 18, 2026 07:14 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News