Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
18-05-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Article Image

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండలంలోని మామిళ్ళగూడెంలో NHA నిధులు రూ.1.03 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్, విద్యుత్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంగా అన్ని మండలాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.ఆధునిక టెక్నాలజీతో ఈ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు,వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News