Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 04, 2026 12:47 AM

గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి.  సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
May 14, 2026 06:01 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి అన్నారు. గ్రామంలో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రగతికి ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడుదూడ్ల అనూష రమేష్, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వర్, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు నవీన్ కుమార్, కంకాల మల్లేశం, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, పున్న వెంకటేష్, మోంటే స్వామి, పటుడాల లక్ష్మి, గాదె యాదగిరి, గ్రామపంచాయతీ కారోబార్ తుంగ యాదగిరి, హరీష్, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News