PRINT TIME: May 14, 2026 07:19 PM
గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
గ్రామాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
May 14, 2026 06:01 PM
25 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి అన్నారు. గ్రామంలో గురువారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రగతికి ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడుదూడ్ల అనూష రమేష్, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానేశ్వర్, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు నవీన్ కుమార్, కంకాల మల్లేశం, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, పున్న వెంకటేష్, మోంటే స్వామి, పటుడాల లక్ష్మి, గాదె యాదగిరి, గ్రామపంచాయతీ కారోబార్ తుంగ యాదగిరి, హరీష్, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి