Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి

గ్రామాభివృద్ధికి పాటుపడతా: కన్నె కంటి వెంకటేశ్వరాచారి
December 13, 2025 07:45 AM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నీతివంతమైన పాలనతో గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని బీజేపీ బలపరిచిన మునిపంపుల సర్పంచ్ అభ్యర్థి కన్నె కంటి వెంకటేశ్వరాచారి స్పష్టం చేశారు. శుక్రవారం మునిపంపుల గ్రామంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలనే స్పష్టమైన సంకల్పంతోనే ఎన్నికల బరిలోకి దిగానని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ప్రతి సమస్యపై వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణను పటిష్టం చేసి గ్రామాన్ని వెలుగులతో నింపుతామని, సురక్షితమైన మంచినీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ‘ఉంగరం’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News