Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

గ్రామ సమస్యలపై నాయకుడిని కలిసిన పకీర్ సాహెబ్ పేట ప్రజలు

గ్రామ సమస్యలపై నాయకుడిని కలిసిన పకీర్ సాహెబ్ పేట ప్రజలు

గ్రామ సమస్యలపై నాయకుడిని కలిసిన పకీర్ సాహెబ్ పేట ప్రజలు
January 20, 2026 02:05 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సరుబుజ్జిలి మండలంలో మర్యాదపూర్వక భేటీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కిల్లి వెంకట గోపాల సత్యనారాయణను ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలోని పకీర్ సాహెబ్ పేట గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వివరించారు. గ్రామాభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామస్తుల వినతులను ఓర్పుతో విన్న కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, సమస్యల పరిష్కారానికి పార్టీ స్థాయిలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు.ఈ భేటీలో గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News