Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం
March 09, 2026 08:18 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీల కోసం గత 7 సంవత్సరాలు 3 నెలలుగా పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రేమతో భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News