Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 10, 2026 01:10 AM

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం
March 09, 2026 08:18 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీల కోసం గత 7 సంవత్సరాలు 3 నెలలుగా పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రేమతో భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News