Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:12 AM

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం

గర్భిణీలకు ఉచిత భోజనం- 7 ఏళ్లుగా సేవా కార్యక్రమం
March 09, 2026 08:18 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీల కోసం గత 7 సంవత్సరాలు 3 నెలలుగా పౌష్టికాహారం మరియు ఉచిత అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

ఈ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రేమతో భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News