Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:22 AM

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు
December 30, 2025 04:48 PM 240 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు–ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు, ఇంటి పన్నుల వసూలుపై డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా పారిశుధ్య పనుల పురోగతి, పన్నుల వసూలు అంశాలపై చర్చించారు.

అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, ఇంటి పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సహకారంతో పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీ, ఏపీవో వెంకన్నతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News