Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:30 AM

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు
30-12-2025 264 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు–ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు, ఇంటి పన్నుల వసూలుపై డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా పారిశుధ్య పనుల పురోగతి, పన్నుల వసూలు అంశాలపై చర్చించారు.

అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, ఇంటి పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సహకారంతో పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీ, ఏపీవో వెంకన్నతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి… పన్నుల వసూలుకు ఆదేశాలు

Article Image

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు–ఇంటి పన్నుల వసూలుపై సమీక్ష

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో పారిశుధ్య పనులు, ఇంటి పన్నుల వసూలుపై డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా పారిశుధ్య పనుల పురోగతి, పన్నుల వసూలు అంశాలపై చర్చించారు.

అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, ఇంటి పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సహకారంతో పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీడీవో ఆవుల రాములు, ఎంపీవో రావూఫ్ అలీ, ఏపీవో వెంకన్నతో పాటు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News