Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:13 AM

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య
16-12-2025 446 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాసేవ కోసమే 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం

ఆర్మూర్, స్థానికం ప్రతినిధి

లాభాపేక్ష లేకుండా గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నానని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ బరిలో నిలిచానని మంథని గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భూస మల్లయ్య తెలిపారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆర్థిక నష్టాన్ని చవిచూసినా ప్రజాసేవకు వెనకడుగు వేయలేదని అన్నారు. పదవులు ఉన్నవారికే అవకాశాలు వస్తాయా..? సామాన్యుడికి అవకాశం లేదా..? అన్న ఆవేదన తనలో ఎన్నోసార్లు కలిగిందని, అయినా గ్రామానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చానని పేర్కొన్నారు.

గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని భూస మల్లయ్య ప్రజలను కోరారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ బరిలో భూస మల్లయ్య

Article Image

ప్రజాసేవ కోసమే 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం

ఆర్మూర్, స్థానికం ప్రతినిధి

లాభాపేక్ష లేకుండా గత 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నానని, గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ బరిలో నిలిచానని మంథని గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భూస మల్లయ్య తెలిపారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆర్థిక నష్టాన్ని చవిచూసినా ప్రజాసేవకు వెనకడుగు వేయలేదని అన్నారు. పదవులు ఉన్నవారికే అవకాశాలు వస్తాయా..? సామాన్యుడికి అవకాశం లేదా..? అన్న ఆవేదన తనలో ఎన్నోసార్లు కలిగిందని, అయినా గ్రామానికి సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చానని పేర్కొన్నారు.

గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఏకైక లక్ష్యమని, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందిస్తానని హామీ ఇచ్చారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే, గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని భూస మల్లయ్య ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News