Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:01 AM

గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి

గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి

గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.  మందడి ప్రభాకర్ రెడ్డి
22-12-2025 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ నారపాక మాధవి యాదయ్యకు ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్యను శాలువాతో సత్కరించి సారీ నిబహుకరించి అభినందనలు తెలిపారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నూతన పాలకమండలి సభ్యులను కూడా ఘనంగా సన్మానించి, గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోహాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ… గ్రామం ఏకగ్రీవంగా నిలవడానికి, తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఐక్యత, సహకారం ఉంటేనే నిదానపల్లి మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Sthanikam

గ్రామాభివృద్ధే లక్ష్యం – ఏకగ్రీవ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మందడి ప్రభాకర్ రెడ్డి

Article Image

సర్పంచ్ నారపాక మాధవి యాదయ్యకు ఘన సన్మానం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్‌ నారపాక మాధవి యాదయ్యను శాలువాతో సత్కరించి సారీ నిబహుకరించి అభినందనలు తెలిపారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా నూతన పాలకమండలి సభ్యులను కూడా ఘనంగా సన్మానించి, గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోహాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య మాట్లాడుతూ… గ్రామం ఏకగ్రీవంగా నిలవడానికి, తన విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఐక్యత, సహకారం ఉంటేనే నిదానపల్లి మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News