Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 04:42 AM

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు

గొట్టే కళావతి దశదినకర్మకు నేతల నివాళులు
January 08, 2026 07:09 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మల్లన్న నగర్‌లో హుజూర్నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ గొట్టే రామయ్య సతీమణి గొట్టే కళావతి దశదినకర్మ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ, గొట్టే కళావతి మరణం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, హుజూర్నగర్ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, హుజూర్నగర్ గ్రంథాలయం మాజీ చైర్మన్ ఇట్టి మల్ల బెంజిమెన్, గోవిందపురం ఎంపీటీసీ శ్రీను, ఐ ఎన్ టి యు సి హుజూర్నగర్ మండల అధ్యక్షులు మేళ్లచెరువు ముక్కంటి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News