Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:15 PM

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
February 07, 2026 09:20 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

:తాము నేర్చుకున్న గణిత మెళుకువలను తమ గ్రామమైన వలిగొండ మండలంలోని పులిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా నేర్పించాలనే ఉదేశ్యం తో గ్రామ నివాసి అయిన బండారి స్వప్న రాము శనివారం రోజున ఉచిత అబాకస్ వేదిక్ క్లాస్ డెమో క్లాస్ లు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల లాగా సృజనాత్మకంగా ఆలోచించే విధంగా గణితంలో మెళుకువలు నేర్పిస్తామని హామీ ఇచ్చారు. తొందరలో ఆన్లైన్ విధానంలో కూడా బోధనలు జరుగుతాయని తెలిపారు. దీనికి విద్యార్థుల నుండి కూడా మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రాధమిక,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ...

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News