Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:46 PM

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
07-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

:తాము నేర్చుకున్న గణిత మెళుకువలను తమ గ్రామమైన వలిగొండ మండలంలోని పులిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా నేర్పించాలనే ఉదేశ్యం తో గ్రామ నివాసి అయిన బండారి స్వప్న రాము శనివారం రోజున ఉచిత అబాకస్ వేదిక్ క్లాస్ డెమో క్లాస్ లు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల లాగా సృజనాత్మకంగా ఆలోచించే విధంగా గణితంలో మెళుకువలు నేర్పిస్తామని హామీ ఇచ్చారు. తొందరలో ఆన్లైన్ విధానంలో కూడా బోధనలు జరుగుతాయని తెలిపారు. దీనికి విద్యార్థుల నుండి కూడా మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రాధమిక,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ...

Sthanikam

గణితంలో మెలకువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Article Image

:తాము నేర్చుకున్న గణిత మెళుకువలను తమ గ్రామమైన వలిగొండ మండలంలోని పులిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా నేర్పించాలనే ఉదేశ్యం తో గ్రామ నివాసి అయిన బండారి స్వప్న రాము శనివారం రోజున ఉచిత అబాకస్ వేదిక్ క్లాస్ డెమో క్లాస్ లు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల లాగా సృజనాత్మకంగా ఆలోచించే విధంగా గణితంలో మెళుకువలు నేర్పిస్తామని హామీ ఇచ్చారు. తొందరలో ఆన్లైన్ విధానంలో కూడా బోధనలు జరుగుతాయని తెలిపారు. దీనికి విద్యార్థుల నుండి కూడా మంచి స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రాధమిక,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ...

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News