Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 PM

గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం

గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం

గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం
February 02, 2026 08:04 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గణపనేనివారిగూడెంలొ తహసిల్దార్ నజీముల్లాషా ఆధ్వర్యంలొ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నూజివీడు సబ్ కలెక్టర్ ,వినూత్న, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన ఫీచర్స్ తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తుందని అన్నారు. లక్ష్మీ గణపనేనివారి గూడెంలో రైతులకు 112 పాస్ పుస్తకాలను అందించారు, రైతులకు పామాయిల్ మొక్కలను సబ్సిడీపై అందిస్తుందని వాటిని కావలసిన రైతులు హార్టికల్చర్ల్ అధికారుల ను సంప్రదించి మొక్కలను పొందాలన్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల భూములపైమాజీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించి ఇచ్చిందని అవి ఎందుకు పనికిరాకుండా పోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీ సర్వే చేయించి ప్రతి రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News