Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:35 AM

గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్

గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్

గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్
12-01-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులు, విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ గాలిపటాలు ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను.భవనాలపై, విద్యుత్ వైర్ల దగ్గర, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయకూడదు. తెగిపోయిన గాలిపటాలను తీసుకోవడానికి పరిగెత్తుతూ వెళ్లి ప్రమాదాలకు గురికాకూడదు. ముఖ్యంగా చిన్నారులు గాలిపటాల వెనకాల పరిగెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి.గాలిపటాలు ఎగరవేసే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పిల్లలను పర్యవేక్షించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని అందరూ గుర్తుంచుకోవాలి. పండుగ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.అందరి సహకారంతో ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా, ప్రమాదాల్లేకుండా జరుపుకుందాం అని మానూర్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రవీందర్ సూచించారు.

Sthanikam

గాలిపటాలు ఎగరవేసే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: మాజీ ఎంపీటీసీ సభ్యులు రవీందర్

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువకులు, విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో గాలిపటాలు ఎగరవేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరూ గాలిపటాలు ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను.భవనాలపై, విద్యుత్ వైర్ల దగ్గర, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగరవేయకూడదు. తెగిపోయిన గాలిపటాలను తీసుకోవడానికి పరిగెత్తుతూ వెళ్లి ప్రమాదాలకు గురికాకూడదు. ముఖ్యంగా చిన్నారులు గాలిపటాల వెనకాల పరిగెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి.గాలిపటాలు ఎగరవేసే సమయంలో పెద్దలు తప్పనిసరిగా పిల్లలను పర్యవేక్షించాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని అందరూ గుర్తుంచుకోవాలి. పండుగ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.అందరి సహకారంతో ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా, ప్రమాదాల్లేకుండా జరుపుకుందాం అని మానూర్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రవీందర్ సూచించారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News