Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి
December 13, 2025 09:14 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గెలిపిస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే మంచినీరు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానన్నారు. పంచాయతీ నిధులను పూర్తిగా పారదర్శకంగా ఖర్చు చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News