Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:14 AM

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి
13-12-2025 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గెలిపిస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే మంచినీరు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానన్నారు. పంచాయతీ నిధులను పూర్తిగా పారదర్శకంగా ఖర్చు చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.


Sthanikam

గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను అరికడతా: అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి

Article Image

గెలిపిస్తే గ్రామ సమస్యలకు శాశ్వత పరిష్కారం

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో కోతులు, వీధికుక్కల బెడదను శాశ్వతంగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని పలు కాలనీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్న ఆయన, వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే మంచినీరు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానన్నారు. పంచాయతీ నిధులను పూర్తిగా పారదర్శకంగా ఖర్చు చేసి గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని తెలిపారు.

రేపు జరగబోయే ఎన్నికల్లో ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News