Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట అభివృద్ధికి నియోజకవర్గ హోదా కీలకం: రమేష్ గౌడ్ స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:12 PM

గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య

గడువులోపు పనులు పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య
March 23, 2026 07:49 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, సంగారెడ్డి మరియు నారాయణఖేడ్ స్టేడియంలలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో,పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం,నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని,స్విమ్మింగ్ పూల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల విద్యుతీకరణ,చిన్నపాటి మరమ్మత్తులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల కాంపౌండ్ గోడలు వంటి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News