Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:43 AM

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక
December 22, 2025 05:09 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB–GRAMG బిల్లు వికలాంగుల జీవనోపాధి హక్కులను బలహీనపరుస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. బిల్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామన్నపేట పట్టణంలో బిల్లు ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికులను తీవ్ర పేదరికంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NPRD మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, జిల్లా నాయకులు గొరిగి సోములు, బావుండ్ల పెళ్లి బాలరాజు, కోనూరు మల్లేష్, బొడ్డుపల్లి అంజయ్య, ఎస్.వెంకటేశం, వరికుప్పల చంద్రయ్య, లవణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News