Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:59 AM

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక
22-12-2025 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB–GRAMG బిల్లు వికలాంగుల జీవనోపాధి హక్కులను బలహీనపరుస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. బిల్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామన్నపేట పట్టణంలో బిల్లు ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికులను తీవ్ర పేదరికంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NPRD మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, జిల్లా నాయకులు గొరిగి సోములు, బావుండ్ల పెళ్లి బాలరాజు, కోనూరు మల్లేష్, బొడ్డుపల్లి అంజయ్య, ఎస్.వెంకటేశం, వరికుప్పల చంద్రయ్య, లవణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గాంధీ పేరు తొలగింపు ఆమోదయోగ్యం కాదు: వికలాంగుల వేదిక

Article Image

స్థానికం ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB–GRAMG బిల్లు వికలాంగుల జీవనోపాధి హక్కులను బలహీనపరుస్తోందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ విమర్శించారు. బిల్లు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రామన్నపేట పట్టణంలో బిల్లు ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన చేపట్టారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లు గ్రామీణ వికలాంగ కార్మికులను తీవ్ర పేదరికంలోకి నెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NPRD మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, జిల్లా నాయకులు గొరిగి సోములు, బావుండ్ల పెళ్లి బాలరాజు, కోనూరు మల్లేష్, బొడ్డుపల్లి అంజయ్య, ఎస్.వెంకటేశం, వరికుప్పల చంద్రయ్య, లవణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News