PRINT TIME: April 11, 2026 10:49 AM
ఆర్థిక సాయం అందించిన ఏ జె ఆర్ ఫౌండేషన్
ఆర్థిక సాయం అందించిన ఏ జె ఆర్ ఫౌండేషన్
February 03, 2026 05:47 PM
47 Views
స్థానికం ప్రతినిధి :
వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
వలిగొండ స్థానికం ప్రతినిధి
వలిగొండ మండలంలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి యాదయ్య గుండె పోటుతో మరణించడం జరిగింది. సమాచారం ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఏజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలను ఆర్ధిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ జే ఆర్ ఫౌండేషన్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి