PRINT TIME: May 26, 2026 03:06 PM
ఎవరెస్ట్పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.
ఎవరెస్ట్పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.
May 23, 2026 06:51 AM
7 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారి, సందీప్గా గుర్తించారు.
అరుణ్ కుమార్ తివారి హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా సమాచారం. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన పర్వతారోహకుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి