Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:06 PM

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.
May 23, 2026 06:51 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారి, సందీప్‌గా గుర్తించారు.

అరుణ్ కుమార్ తివారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పర్వతారోహకుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News