Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.
23-05-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారి, సందీప్‌గా గుర్తించారు.

అరుణ్ కుమార్ తివారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పర్వతారోహకుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

ఎవరెస్ట్‌పై విషాదం: శిఖరం దిగివస్తూ ఇద్దరు భారతీయుల మృతి.

Article Image

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి దిగివస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారి, సందీప్‌గా గుర్తించారు.

అరుణ్ కుమార్ తివారి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పర్వతారోహకుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News