PRINT TIME: July 11, 2026 01:43 AM
ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం
ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం
April 03, 2026 12:10 PM
37 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం
కోదాడలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉపాధ్యాయుడు వ క్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ, క్రైస్తవ సంప్రదాయంలో ఏసుక్రీస్తు శిలువ వేయబడిన రోజును శుభశుక్రవారం అంటారని తెలిపారు. ఇది అత్యంత పవిత్రమైన, గంభీరమైన దినమని, మానవాళి పాపాల కోసం ఏసుప్రభు కల్వరి కొండపై శిలువ వేయబడిన రోజును గుర్తు చేసుకుంటూ దీనిని జరుపుకుంటారని, దీనిని పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారని, ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం ఈ శుభశుక్రవారం అని, ప్రజలందరికీ ప్రభువు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి