Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం
April 03, 2026 12:10 PM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ.. భరత్ బాబు సందేశం

కోదాడలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉపాధ్యాయుడు వ క్కంతుల భరత్ బాబు మాట్లాడుతూ, క్రైస్తవ సంప్రదాయంలో ఏసుక్రీస్తు శిలువ వేయబడిన రోజును శుభశుక్రవారం అంటారని తెలిపారు. ఇది అత్యంత పవిత్రమైన, గంభీరమైన దినమని, మానవాళి పాపాల కోసం ఏసుప్రభు కల్వరి కొండపై శిలువ వేయబడిన రోజును గుర్తు చేసుకుంటూ దీనిని జరుపుకుంటారని, దీనిని పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారని, ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం ఈ శుభశుక్రవారం అని, ప్రజలందరికీ ప్రభువు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News