Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ.

ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ.

ఏసీబీకి చిక్కిన గానుగ బండ గ్రామ కార్యదర్శి బర్పటి కృష్ణ.
January 09, 2026 05:37 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


తుంగతుర్తి ప్రతినిధి


తుంగతుర్తి మండలం గానుబండ పంచాధి కార్యదర్శి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటన శుక్రవారం గానుగ బండ గ్రామంలో చోటు చేసుకుంది


తుంగతుర్తి మండలం గానుబండ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిమిషన్ కోసం6000 లంచం అడుగుతున్నట్లుగా ఫిర్యాదు మేరకు రూ.6వేల లంచం సెక్రెటరీ బర్పటి కృష్ణ ఉదయం 11 గంటలకు అడగగా, సదరు వ్యక్తి డబ్బు ఇస్తుండగా అతను ఏసీబీ అధికారులను సంప్రదించడంతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంపై ఉమ్మడి నల్గొండ జిల్లా ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర తో పాటు అధికారులు. అధికారులు దాడులు చేశారు. ప్రస్తుతం కుక్కడం గ్రామంలో ఇంటి వద్ద ఆఫీసుల్లో సోదాలు జరిపి, కృష్ణను కోర్టులో హాజరు పరుచ ఉన్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News