Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:39 PM

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి
February 18, 2026 08:50 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏపీ: కడప జిల్లా పులివెందులలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మీడియాతో మాట్లాడారు కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదు ఇనాం భూములు సుమారు 35 ఎకరాలు అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ అయినట్లు ఈ భూములను తిరిగి మసీదు పేరుకు మార్చేందుకు ఫైల్ ముందుకు పంపించడానికి ఆర్డీవో కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ బాధితుడు కరీముల్లా వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నదేమో దర్యాప్తులో వెల్లడవుతుందని ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News