Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి
February 18, 2026 08:50 AM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏపీ: కడప జిల్లా పులివెందులలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మీడియాతో మాట్లాడారు కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదు ఇనాం భూములు సుమారు 35 ఎకరాలు అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ అయినట్లు ఈ భూములను తిరిగి మసీదు పేరుకు మార్చేందుకు ఫైల్ ముందుకు పంపించడానికి ఆర్డీవో కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ బాధితుడు కరీముల్లా వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నదేమో దర్యాప్తులో వెల్లడవుతుందని ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News