Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:31 AM

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి
18-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏపీ: కడప జిల్లా పులివెందులలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మీడియాతో మాట్లాడారు కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదు ఇనాం భూములు సుమారు 35 ఎకరాలు అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ అయినట్లు ఈ భూములను తిరిగి మసీదు పేరుకు మార్చేందుకు ఫైల్ ముందుకు పంపించడానికి ఆర్డీవో కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ బాధితుడు కరీముల్లా వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నదేమో దర్యాప్తులో వెల్లడవుతుందని ఆయన తెలిపారు.

Sthanikam

ఏసీబీ వలలో మరో రెవిన్యూ శాఖ ఉద్యోగి

Article Image

ఏపీ: కడప జిల్లా పులివెందులలో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మీడియాతో మాట్లాడారు కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామానికి చెందిన ఖాద్రియా మసీదు ఇనాం భూములు సుమారు 35 ఎకరాలు అక్రమంగా ఇతరుల పేర్లకు బదిలీ అయినట్లు ఈ భూములను తిరిగి మసీదు పేరుకు మార్చేందుకు ఫైల్ ముందుకు పంపించడానికి ఆర్డీవో కార్యాలయంలో డీటీ నాగేంద్ర కుమార్ బాధితుడు కరీముల్లా వద్ద రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశామని వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉన్నదేమో దర్యాప్తులో వెల్లడవుతుందని ఆయన తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News