Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:29 AM

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి

ఎరువుల దుకాణం తనిఖీ చేసిన మండల వ్యవసాయ అధికారి
February 11, 2026 08:27 AM 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని మంగళవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ ఉపయోగం, నమోదు విధానం, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అక్కడ ఉన్న రైతులకు అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News