మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని మంగళవారం స్థానిక మండల వ్యవసాయ అధికారి ఏజాజ్ అలీ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎరువులను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ ఉపయోగం, నమోదు విధానం, ఎరువుల లభ్యత వంటి అంశాలపై అక్కడ ఉన్న రైతులకు అవగాహన కల్పించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి