Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 11:00 PM

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ
March 31, 2026 09:02 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏప్రిల్–మే–జూన్ బియ్యం ఒకేసారి అందజేత లబ్ధిదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 2026లోనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు పెద్ద మొత్తంలో బియ్యం పొందాల్సి ఉండటంతో సంచులు, రవాణా సౌకర్యం ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2,50,789 రేషన్ కార్డులకు చెందిన 7,91,142 యూనిట్లకు గాను మొత్తం 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు వెల్లడించారు.

అనంతరం కలెక్టరు వెంకా రెడ్డి వలిగొండ మండలంలోని గన్ని గోదాము, బఫర్ గోదాము, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్‌లను తనిఖీ చేసి నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News