Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:52 PM

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ
March 31, 2026 09:02 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏప్రిల్–మే–జూన్ బియ్యం ఒకేసారి అందజేత లబ్ధిదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 2026లోనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు పెద్ద మొత్తంలో బియ్యం పొందాల్సి ఉండటంతో సంచులు, రవాణా సౌకర్యం ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2,50,789 రేషన్ కార్డులకు చెందిన 7,91,142 యూనిట్లకు గాను మొత్తం 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు వెల్లడించారు.

అనంతరం కలెక్టరు వెంకా రెడ్డి వలిగొండ మండలంలోని గన్ని గోదాము, బఫర్ గోదాము, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్‌లను తనిఖీ చేసి నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News