Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:01 AM

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ
31-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏప్రిల్–మే–జూన్ బియ్యం ఒకేసారి అందజేత లబ్ధిదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 2026లోనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు పెద్ద మొత్తంలో బియ్యం పొందాల్సి ఉండటంతో సంచులు, రవాణా సౌకర్యం ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2,50,789 రేషన్ కార్డులకు చెందిన 7,91,142 యూనిట్లకు గాను మొత్తం 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు వెల్లడించారు.

అనంతరం కలెక్టరు వెంకా రెడ్డి వలిగొండ మండలంలోని గన్ని గోదాము, బఫర్ గోదాము, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్‌లను తనిఖీ చేసి నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Sthanikam

ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్ పంపిణీ

Article Image

ఏప్రిల్–మే–జూన్ బియ్యం ఒకేసారి అందజేత లబ్ధిదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ 2026లోనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టరు (పౌరసరఫరాలు) వెంకా రెడ్డి తెలిపారు. రేషన్ లబ్ధిదారులు తమకు కేటాయించిన మూడు నెలల బియ్యం కోటాను ఏప్రిల్ నెలలోనే రేషన్ దుకాణాల నుంచి తీసుకోవాలని సూచించారు.లబ్ధిదారులు పెద్ద మొత్తంలో బియ్యం పొందాల్సి ఉండటంతో సంచులు, రవాణా సౌకర్యం ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని 2,50,789 రేషన్ కార్డులకు చెందిన 7,91,142 యూనిట్లకు గాను మొత్తం 15,031.035 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు వెల్లడించారు.

అనంతరం కలెక్టరు వెంకా రెడ్డి వలిగొండ మండలంలోని గన్ని గోదాము, బఫర్ గోదాము, పెట్రోల్ బంకు, వాసవి రైస్ మిల్‌లను తనిఖీ చేసి నిల్వలు, సరఫరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News