Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
January 28, 2026 08:49 AM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగదు లావాదేవీల్లో యాభై వేల రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లవద్దని తెలిపారు.అత్యధిక నగదు లావాదేవీలకు సంబంధించి సరైన ఆధార పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే బంగారు నగలు, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకువెళ్లే సమయంలో సంబంధిత బిల్లులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో తనిఖీలు కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News