Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:32 PM

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
28-01-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగదు లావాదేవీల్లో యాభై వేల రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లవద్దని తెలిపారు.అత్యధిక నగదు లావాదేవీలకు సంబంధించి సరైన ఆధార పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే బంగారు నగలు, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకువెళ్లే సమయంలో సంబంధిత బిల్లులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో తనిఖీలు కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని కోరారు.

Sthanikam

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Article Image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగదు లావాదేవీల్లో యాభై వేల రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లవద్దని తెలిపారు.అత్యధిక నగదు లావాదేవీలకు సంబంధించి సరైన ఆధార పత్రాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే బంగారు నగలు, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకువెళ్లే సమయంలో సంబంధిత బిల్లులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో తనిఖీలు కఠినంగా కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు సహకరించి ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News