Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:20 PM

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన

ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా పరిశీలన
February 10, 2026 06:38 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట పట్టణంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి ఎస్ పండా దాస్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న ఏర్పాట్లను ఆయన సమగ్రంగా పరిశీలించి, భద్రతా చర్యలు, సిబ్బంది కేటాయింపులు, సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, భద్రత, స్ట్రాంగ్ రూముల పర్యవేక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News