PRINT TIME: May 26, 2026 05:27 PM
ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి
December 12, 2025 08:18 PM
166 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేష్ గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సీఐ ఎన్ .వెంకటేశ్వర్లు అన్నారు.
శుక్రవారం సాయంత్రం పట్టణ కేంద్రంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంగించి ప్రజలను ఇబ్బంది పెడితేచట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి