Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:05 AM

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య
February 04, 2026 09:25 AM 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల:

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు సంచులు, గన్నులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు.

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య, ఓట్ల కోసం డబ్బు పంపిణీతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వ్యక్తి ఇప్పుడు ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓట్లు అడగడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి రాజకీయ సంస్కృతికి మహిళలు, ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని, భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News