Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:33 PM

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య

ఎమ్మెల్యే వేముల వీరేశంపై ఘాటైన విమర్శలు చేసిన చిరుమర్తి లింగయ్య
February 04, 2026 09:25 AM 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల:

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశంపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు సంచులు, గన్నులు పట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తిరుగుతున్నాడని ఆయన విమర్శించారు.

చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన చిరుమర్తి లింగయ్య, ఓట్ల కోసం డబ్బు పంపిణీతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వ్యక్తి ఇప్పుడు ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఓట్లు అడగడం విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలాంటి రాజకీయ సంస్కృతికి మహిళలు, ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని, భయం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News