Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:52 PM

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
January 24, 2026 09:12 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News