Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
January 24, 2026 09:12 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News