Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:06 PM

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ
24-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఎమ్మెల్యే స్వగృహంలో ఘనంగా జంగమ సమాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి స్వగృహంలో నిర్వహించబడింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వీరశైవ జంగమ సమాజం సేవాభావంతో సమాజాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆనంద్ స్వామి, మన్మధ కిషోర్, నరేష్ స్వామి, రేవనాయ స్వామి, శ్రీశైలం, నాగయ్య స్వామి, సిద్ధు స్వామి తదితర స్వాములు మరియు సమాజ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News