Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం

ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం

ఎమ్మెల్యే సామేలను కలిసిన అరుంధతి యువజన సంఘం
February 21, 2026 07:08 PM 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ ను శనివారం హైదరాబాద్ తన నివాసంలో గొట్టిపర్తి అరుంధతి యువజన సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను యువజన సంఘం నాయకులు శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గొట్టిపర్తిలోఅరుంధతి యువజన సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహా ప్రతిష్ఠాపన, సాంస్కృతిక కబడ్డి క్రీడోత్సవాలకు ముఖ్య అతిథులుగా రావాలని ఎమ్మెల్యే మందుల సామేలు ఆహ్వానించడం జరిగింది. మహాత్మగాంధీ జ్యోతిరావు పూలే విగ్రహా ప్రతిష్ట చేయడం సంతోషకరమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అరుంధతి యువజన సంఘ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో విగ్రహా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం అవిలయ్య, అరుంధతి అధ్యక్షులు పరమేష్ ఉపాధ్యక్షులు మందుల కృష్ణ విగ్రహా ప్రతిష్ఠ కమిటీ అధ్యక్షులు విఠల్ ఉపాధ్యక్షులు మందుల నరేష్ ,చింతకుంట్ల సైదులు,కోశాధికారులు గాడిపల్లి శ్రీను,చింతకుంట్ల యాకయ్య అందె సతీష్,జలగం పరషరాములు,మాచర్ల నవీన్,శ్రవణ్ స్టార్,మాచర్ల మహేష్,చింతకుంట్ల యల్లేష్,పాలడుగు రమేష్,పాల్వాయి శ్రీను,మరియు రజక సంఘం సభ్యులు పిచ్చయ్య,మడిపెద్ది రాము,మహేష్ ,గౌడ సంఘం సభ్యులు ముత్యం జితేందర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News