PRINT TIME: May 14, 2026 08:02 PM
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్
May 14, 2026 06:49 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
శ్రీ రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేత
చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దేప శ్యాంసుందర్ ముదిరాజ్ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు జ్ఞాపికగా అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగచారి, జెర్రిపోతుల అఖిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి