Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్
14-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేత

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దేప శ్యాంసుందర్ ముదిరాజ్ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు జ్ఞాపికగా అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగచారి, జెర్రిపోతుల అఖిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన దేప శ్యాంసుందర్ ముదిరాజ్

Article Image

శ్రీ రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేత

చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంధోల్ మైసమ్మ తల్లి దేవస్థానం చైర్మన్, ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దేప శ్యాంసుందర్ ముదిరాజ్ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు జ్ఞాపికగా అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తలు దౌడి లింగస్వామి, సిలువేరు శంకర్, ఎల్లంకి లింగచారి, జెర్రిపోతుల అఖిల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News