PRINT TIME: April 10, 2026 07:54 AM
ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్
ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్
January 01, 2026 02:44 PM
452 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్
రామన్నపేట స్థానిక ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్ గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయత, సానుకూలత నిండిన వాతావరణంలో ఈ భేటీ కొనసాగింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి