Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 AM

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్
January 01, 2026 02:44 PM 460 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్ గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయత, సానుకూలత నిండిన వాతావరణంలో ఈ భేటీ కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News