Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:43 PM

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్
January 01, 2026 02:44 PM 455 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్

రామన్నపేట స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాడూరి జ్యోతి రామచంద్రన్ గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాబోయే సంవత్సరం ప్రజల జీవితాల్లో శాంతి, అభివృద్ధి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆత్మీయత, సానుకూలత నిండిన వాతావరణంలో ఈ భేటీ కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News