PRINT TIME: April 10, 2026 07:53 AM
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
January 02, 2026 05:15 AM
26 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ఎమ్మెల్యే
నాయిని రాజేందర్ రెడ్డిని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ హృదయపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గత సంవత్సరం సాధించలేని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధించాలనీ, మానసిక ఆందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో విజయాల వైపు సాగాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి