Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:45 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
January 02, 2026 05:15 AM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ఎమ్మెల్యే

నాయిని రాజేందర్ రెడ్డిని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ హృదయపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గత సంవత్సరం సాధించలేని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధించాలనీ, మానసిక ఆందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో విజయాల వైపు సాగాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News