Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:09 PM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
02-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ఎమ్మెల్యే

నాయిని రాజేందర్ రెడ్డిని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ హృదయపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గత సంవత్సరం సాధించలేని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధించాలనీ, మానసిక ఆందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో విజయాల వైపు సాగాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన

Article Image

జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:వరంగల్ జిల్లా ఎమ్మెల్యే

నాయిని రాజేందర్ రెడ్డిని నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ హృదయపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గత సంవత్సరం సాధించలేని లక్ష్యాలను ఈ సంవత్సరం సాధించాలనీ, మానసిక ఆందోళనలకు లోనుకాకుండా ఏకాగ్రతతో విజయాల వైపు సాగాలని సూచించారు. ఆత్మహత్యలు లేని సమాజం నిర్మాణమే లక్ష్యంగా మానవ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News