నల్గొండ స్థానికం
నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదినం సందర్బంగా అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి. ఈ సందర్బంగా, ఎం పి మాట్లాడుతూ, రాబోయే ఎంపి టీసీ, జెడ్పిటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు, కార్యకర్తలకు, నూతన సర్పంచులకు అందుబాటులో ఉండి,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి