Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:36 AM

ఏలూరు ఎంపీ ని కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

ఏలూరు ఎంపీ ని కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

ఏలూరు ఎంపీ ని కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు
12-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని కలిసి నాయి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 150 నుంచి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అది కొన్ని ఏరియాల్లో షాపులకు ఇవ్వడం లేదని ఎంపీ కి తెలియజేయడం జరిగింది 200 యూనిట్లు కరెంటు అందేలా చూడాలని చెప్పడంతో ఎంపీ వెంటనే స్పందించి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అందరికీ అందేలా చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని అలాగే ద్వారకాతిరుమల స్థలం విషయం కూడా ఇప్పటికే లేట్ అయింది తొందరలోనే చేసేద్దామని కూడా మన ఎంపీ చెప్పడం జరిగిందని, గవర్నమెంటు వచ్చాక నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో దాదాపుగా 1200 దేవాలయాల కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించిందని, కూటమి ప్రభుత్వం అలాగే దేవాలయాల్లో పనిచేసే వారికి 15000 నుంచి 25000 చేసిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా నాబ్రాహ్మణులక ఇంతటి మంచి అవకాశం కల్పించినందుకు మన మంచి ప్రభుత్వానికి రాష్ట్ర నాయి బ్రాహ్మణులు అందరం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు మరియు శ్రీకాళహస్తి బోర్డు నెంబర్ కొప్పెర్ల నాగరాజు ఏలూరు జిల్లా సాధికార కమిటీ సభ్యులు రాయవరపు సీతారాములు ఎర్రంపల్లి సొసైటీ చైర్మన్ ప్రగడవరం గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి చింతలపూడి నియోజకవర్గ లోకేష్ యువజన ఫౌండేషన్ సెక్రెటరీ చక్ర మారేశ్వర రావు ప్రగడవరం బూత్ నెంబర్ కొమ్ము తిరుపతిరావు మరి కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందిని రాయవరపు సీతారాములు తెలియజేశారు

Sthanikam

ఏలూరు ఎంపీ ని కలిసిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు

Article Image

ఏలూరు స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని కలిసి నాయి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 150 నుంచి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అది కొన్ని ఏరియాల్లో షాపులకు ఇవ్వడం లేదని ఎంపీ కి తెలియజేయడం జరిగింది 200 యూనిట్లు కరెంటు అందేలా చూడాలని చెప్పడంతో ఎంపీ వెంటనే స్పందించి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అందరికీ అందేలా చేస్తానని మాట ఇవ్వడం జరిగిందని అలాగే ద్వారకాతిరుమల స్థలం విషయం కూడా ఇప్పటికే లేట్ అయింది తొందరలోనే చేసేద్దామని కూడా మన ఎంపీ చెప్పడం జరిగిందని, గవర్నమెంటు వచ్చాక నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో దాదాపుగా 1200 దేవాలయాల కమిటీల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించిందని, కూటమి ప్రభుత్వం అలాగే దేవాలయాల్లో పనిచేసే వారికి 15000 నుంచి 25000 చేసిందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా నాబ్రాహ్మణులక ఇంతటి మంచి అవకాశం కల్పించినందుకు మన మంచి ప్రభుత్వానికి రాష్ట్ర నాయి బ్రాహ్మణులు అందరం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు మరియు శ్రీకాళహస్తి బోర్డు నెంబర్ కొప్పెర్ల నాగరాజు ఏలూరు జిల్లా సాధికార కమిటీ సభ్యులు రాయవరపు సీతారాములు ఎర్రంపల్లి సొసైటీ చైర్మన్ ప్రగడవరం గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి చింతలపూడి నియోజకవర్గ లోకేష్ యువజన ఫౌండేషన్ సెక్రెటరీ చక్ర మారేశ్వర రావు ప్రగడవరం బూత్ నెంబర్ కొమ్ము తిరుపతిరావు మరి కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందిని రాయవరపు సీతారాములు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News